హైదరాబాద్: రాష్ట్రానికే తలమానికంగా, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మక్కా మసీద్లో పేలుళ్లు జరిగి మూడేళ్లు. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పేట్రేగిన ముష్కరులు… మొత్తం 14 మందిని బలిగొన్నారు. ఘటన జరిగి మూడేళ్లు కావస్తున్నా ఇంత వరకూ నిందితుల ఆచూకి కనిపెట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. నగర చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన ఈ ఘటన అనేక మందిని కలచివేసినా నగర వాసుల మనోధైర్యాన్ని మాత్రం దెబ్బతీయ లేకపోయింది. మక్కా మసీద్… నిత్యం ప్రార్థనలతో… సందర్శకుల రద్దీతో… అడుగడుగునా [...]
Filed under: వార్తలు | Tagged: పేలుళ్లు, మక్కామసీదు, హైదరాబాద్ | Leave a Comment »




