మహబూబ్నగర్: ఆధునిక వ్యవసాయ పద్దతులు ఆచరించి అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు పిలుపునిచ్చారు. వ్యవసాయం పట్ల రైతుల ఆలోచనావిధానం మారాలి, వ్యవసాయ పద్దతులు మారాలి, ఒకప్పటి వ్యవసాయం వేరు నేటి వ్యవసాయం వేరు ఎపంటవేస్తే లాభం వస్తుందో ఆపంటే వేయాలి , అని ఆయన చెప్పారు. సోమవారం ఆయన మహబూబ్నగర్ జిల్లా మాచన్ పల్లి గ్రామంలో రైతు చైతన్య యాత్రలను ప్రారంభించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో [...]
Filed under: వార్తలు | Tagged: అధిక దిగుబడులు, ఆధునిక వ్యవసాయ పద్దతులు, జూపల్లి కృష్ణారావు, పౌర సరఫరాల శాఖ, మంత్రి, మహబూబ్నగర్, రైతులు, వ్యవసాయం | Leave a Comment »




