విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ఈ నెల 28న కేరళను తాకనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఈ రుతుపవనాలు జూన్ 1వ తేదీన మన రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో రాష్ట్రంలో చాలాచోట్ల వర్షాలు పడతాయి.
Filed under: వార్తలు | Tagged: కేరళ, నైరుతి, రుతుపవనాలు, వాతావరణ శాఖ, విశాఖపట్నం | Leave a Comment »




