విశాఖపట్నం: విశాఖలో అనుమతిలేని 530 స్కూళ్లకు విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో దాదాపు 65వేల మంది విద్యార్థులు భవితవ్వం ప్రశ్నార్థకంగా మారింది. మొద్దు నిద్రపోతున్న అధికార యంత్రాంగం ఇప్పుడే మేల్కొన్నట్లు ఒక్కసారిగా నోటీసులు ఇవ్వడంపై విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చొరవ తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరుతున్నారు.
Filed under: వార్తలు | Tagged: విద్య, విశాఖపట్నం | Leave a Comment »




