విజయనగరం: దిగుబడి, ఇతర ఆదాయ మార్గాల ద్వారా రైతు ఆదాయాన్ని పెంచేందుకు రైతు చైతన్య యాత్రలు చేపట్టామని విజయనగరం జిల్లా కలక్టర్ జి.రామనారాయణరెడ్డి అన్నారు. సోమవారం ఉదయం కలక్టరు క్యాంప్ కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు చైతన్య యాత్ర జీపును కలక్టర్ ప్రారంభించారు. మే 17 నుంచి జూన్ 2వ తేది వరకు జిల్లాలో రోజుకి రెండు, మూడు పంచాయితీల్లో రైతు చైతన్య యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతు చైతన్య యాత్రలు [...]
Filed under: వార్తలు | Tagged: ఆదాయ మార్గాలు, దిగుబడి, రైతు, రైతు చైతన్య యాత్రలు, విజయనగరం | Leave a Comment »




