వరంగల్: బడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జ్ఞాపకాలను మరువలేమని రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖ అన్నారు. కొత్త మంత్రివర్గంలో చేరిన తరువాత వారు మంగళవారం వరంగల్ వచ్చారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్కు ఘనంగా నివాళి అర్పించారు. రాష్ట్ర ప్రజల కోసం వైఎస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. పేదల కోసం తపించిన వైఎస్ మరణం [...]
Filed under: వార్తలు | Tagged: వరంగల్ | Leave a Comment »




