రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా సాధన కోసం ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్పష్టం చేశారు. పోలవరం సాధన కోసం ఆయన ఈ రోజు మధ్యాహ్నాం అంతర్వేది నుంచి బస్సుయాత్ర ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో మధురపూడి చేరుకున్న చిరంజీవికి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవసరం అయితే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. తన బస్సుయాత్ర [...]
Filed under: వార్తలు | Tagged: పోలవరం, రాజమండ్రి | Leave a Comment »




