సంగారెడ్డి: మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు విషజ్వరాలు సోకి జనం విలవిల లాడుతున్నారు. జిల్లాలోని గ్రామాలలోని గిరిజన తాండాలలో, పట్టణాలలో జ్వరాలు వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న వైద్యాధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. రామాయంపేట మండలం దొంగల ధర్మారంలో ఇద్దరు ఉపాధి కూలీలు మరణించగా, మరో 50 మందికి అస్వస్థతతో భాదపడుతున్నారు. ప్రతి ఇంటా ఒక్కరు అంతుచిక్కని విషజ్వరాలు సోకి మంచాన పడుతున్నారు. వ్యాధి లక్షణాలు వింతగా ఉండటంతో వైదులు చికిత్స అందించినప్పటికీ ఏ మాత్రం జ్వరం [...]
Filed under: వార్తలు | Tagged: మెదక్, సంగారెడ్డి | Leave a Comment »




