నెల్లూరు: కావలి నుంచి అక్రమంగా తరలిస్తున్న 3 లక్షల రూపాయలు విలువచేసే 552 బస్తాల ధాన్యాన్ని కావలి అధికారులు బుధవారం రాత్రి సీజ్ చేశారు. పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్రావు, మల్లికార్జున, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావుల బృందం ఈ దాడులు నిర్వహించింది. దగదర్తి మండలం సున్నంబట్టి వద్ద బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందడంతో పౌరసరఫరాల అధికారులు ఈ దాడులు నిర్వహించారు. రెండు లారీల్లో ఉన్న ఈ బియ్యాన్ని జిలకరమసూరి బియ్యంగా గుర్తించారు. వీటిని ఒకటి కావలిలోని [...]
Filed under: వార్తలు | Tagged: నెల్లూరు, నేరాలు | Leave a Comment »




