నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ కుమారుడు జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ రోజు రోజుకు ఉధృతమవుతోంది. జిల్లాలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గానూ సర్వేపల్లి శాసన సభ్యుడు ఆదాల ప్రభాకర్రెడ్డి తప్పించి మిగతా ఆనం రాంనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డిలు జగన్కు బేషరతుగా మద్దతు ప్రకటించారు. సర్వేపల్లి ఆదాల ప్రభాకర్రెడ్డి ముఖ్యమంత్రి చనిపోయిన మొదటి రోజు నుంచే జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సంతాప [...]
Posts Tagged as ‘నెల్లూరు’
సెప్టెంబరు 27, 2009
శ్రీరిడి సాయి మహోసమాధి ఆరాధనోత్సవాల ప్రారంభం
నెల్లూరు: శ్రీరిడీ సాయిబాబా చనిపోయి 91 సంవత్సరాలు పురస్కరించుకుని ఆయన ఆరాధనోత్సవాలను నెల్లూరులో ఆదివారం నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు బిక్షాటన కార్యక్రమాలతో ఈ కార్యక్రమం స్థానిక స్థానిక సాయిబాబా మందిరం నుంచి ప్రారంభం అయింది. సాయిబాబాకు అష్టోతర శతనామాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆదివారం రోజంతా కొనసాగుతాయి. సోమవారం నాడు సాయిబాబాకు బంగారు పాపడంతో చేసిన కిరీటాన్ని అలంకరిస్తారు. ఆరోజున భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మంగళవారం నాడు నగర సంకీర్తనంతో పాటు [...]
సెప్టెంబరు 27, 2009
వచ్చే నెల మూడున ఎస్.పి.బాలుకు మరుకూరు కోదండరామిరెడ్డి అవార్డు
నెల్లూరు: ప్రముఖ సాహితీవేత కళాప్రపూర్ణ మరుకూరు కోదండరామిరెడ్డి స్మారక అవార్డును ఈ ఏడాది ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు ఇవ్వడానికి కోదండరామిరెడ్డి స్మారక అవార్డు కమిటి నిర్ణయించింది. ఈ మేరకు స్మారక అవార్డు కమిటి కార్యదర్శి శైలజ ఒక ప్రకటన చేస్తూ అక్టోబర్ 3 సాయంత్రం 6 గంటలకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి నెల్లూరులోని టౌన్ హాలులో ఈ అవార్డును ప్రదానం చేస్తారని తెలిపారు. ప్రపంచంలోనే అరుదైన నేపథ్య గాయకుడిగా ఖ్యాతి గడించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు [...]
సెప్టెంబరు 27, 2009
జగన్ కోసం పెరుగుతున్న ఒత్తిడి
నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమారుడు జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటూ జిల్లా కాంగ్రెస్లో క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఈ ప్రక్రియ జిల్లాలో ఊపందుకోగా ఆనం సోదరులు జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడంతో పాటు జగన్కోసం పదవి త్యాగానికి సిద్ధమంటూ తొలిసారిగా జిల్లాలో గళం ఎత్తారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ను ముఖ్యమంత్రి చేయకపోతే [...]
సెప్టెంబరు 27, 2009
కాంగ్రెస్ దిశగా పీఆర్పీ నేతల అడుగులు
నెల్లూరు: అనుకున్నదంతా అయింది. శాసన సభ ఎన్నికల్లో తన ఉనికిని కోల్పోయిన ప్రజారాజ్యంపార్టీ నేతలు కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. శాసన సభ ఎన్నికల్లో జిల్లాలోని పది స్థానాలతోపాటు ఒక ఎంపి స్థానానికి కూడా పోటీ చేసిన పీఆర్పీ కేవలం ఒక్క నెల్లూరు తప్ప మిగతా అన్ని స్థానాల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అది కూడా ఆనం సోదరులు తన సొంత పార్టీ అభ్యర్థి అయిన నెల్లూరు నగరంలో అనీల్కుమార్కు వ్యతిరేకంగా పోటీ చేయడం [...]