తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు టీటీడీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు తెలిపారు. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 21 నుంచి అన్ని ఆర్థిక సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. స్థానిక అన్నమయ్య భవన్లో అధికారులతో ఆయన సమీక్షించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి చర్చించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి నిత్యం లక్ష మందికి పైగా అన్నదాన సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రసాదం కొరత తలెత్త కుండా రోజూ [...]
Posts Tagged as ‘తిరుమల’
సెప్టెంబరు 12, 2009
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
సెప్టెంబరు 12, 2009
తిరుమలకు’ఆక్టోపస్’ రక్షణ
తిరుమల: తిరుమల రక్షణకు ఆక్టోపస్(ఆర్గనైజేషన్ టు కౌంటర్ టెర్రరిస్టు ఆపరేషన్స్) భద్రతాదళాన్ని వినియోగిస్తున్నట్టు డీజీపీ యాదవ్ తెలిపారు. తిరుమలలో నెలకొల్పిన ఆక్టోపస్ కమాండో యూనిట్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ భద్రతదళాన్ని తిరుమలలో మొహరించినట్టు ఆయన వెల్లడించారు.
సెప్టెంబరు 7, 2009
జగన్ సిఎం చేయాలని ఎస్సీ,ఎస్టీ, బిసీ, మైనార్టీల సంతకాల సేకరణ
తిరుమల: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్రెడ్డి తనయుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు రంగారమణారావు, టి. దేవరాజు, ఎస్కె. భాషా జిల్లా కేంద్రం చిత్తూరు గాంధీ విగ్రహం ఎదురుగా సుమారు 10మీటర్ల బ్యానర్పై సంతకాలు, ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని వాటిని అమలు చేయడానికి తగిన వ్యక్తి జగన్ అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని 2004లో ఒకసారి [...]
ఆగష్టు 31, 2009
టీటీడీ అవినీతి వ్యవహారంపై దద్దరిల్లిన సభ
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవినీతి వ్యవహారంపై సోమవారం శాసనసభను కుదిపివేసింది. పాలకపక్షాల, ప్రతిపక్షాల వాదోపవాదాల మధ్య సభ వేడెక్కిపోయింది. టీటీడీ అవినీతి వ్యవహారంపై సభా సంఘాన్ని వేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. అందుకు ప్రభుత్వం తిరస్కరించడంతో సభ నుండి టీడీపీ, పీఆర్పీ, టీిఆర్ఎస్, సీపీిఎం, బీజేపీి పార్టీలు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, సభ నుండి వాకౌట్ చేశాయి. సోమవారం శాసనసభలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నగల అవినీతిపై పాలక విపక్షాలు సుదీర్ఘంగా చర్చించాయి. ముందుగా తెలుగుదేశం [...]