గుంటూరు: రైతు చైతన్య యాత్రల విజయవంతానికి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. రామంజనేయులు అన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభంకానున్న రైతు చైతన్య యాత్రల కార్యక్రమాన్ని స్ధానిక కృషిభవన్లో కలెక్టర్ లాంచనంగా ప్రారంభించారు. ఈ నెల 17 నుండి జూన్ 2వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి మారుమూల గ్రామాలలో సైతం ఈ యాత్రలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గత సంవత్సరం జరిగిన రైతు [...]
Filed under: వార్తలు | Tagged: అధికారులు, అనుబంధ శాఖలు, గుంటూరు, రైతు చైతన్య యాత్రలు, విజయవంతం, వ్యవసాయం | Leave a Comment »




