ఇల్లందు: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశే ఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి పేద వారి గుండె చప్పుళ్లను ఆగకుండా చేశారు. అయితే ఆయన మృత్యుఒడిలోకి వెళ్లగానే వైద్యులు ఆరోగ్యశ్రీపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు కిడ్నీలు చెడిపోయి మృత్యు వుతో పోరాడుతున్న ఓ వ్యక్తిని ఆదుకునేనాథుడు లే ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబం ఇడ్లీ బండి పెట్టుకొని జీవనం సాగిస్తోంది. ఇల్లందు పట్టణానికి చెందిన సముద్రాల వెంకటేశ్వర్లు(60)కు [...]
Filed under: వార్తలు | Tagged: ఖమ్మం | Leave a Comment »




