కరీంనగర్: మెట్పల్లి మున్సిపల్ అధికారి, జగిత్యాల ఆర్డీవో అమయ్కుమార్ కాంగ్రెస్ కౌన్సిలర్ల కొమ్ముకాస్తున్నాడని టిడిపి మహిళా కౌన్సిలర్ వడ్డెపల్లి లక్ష్మి ఆరోపించింది. శుక్రవారంనాడు మెట్పల్లి మున్సిపల్ ప్రాంతంలో విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, టిఆర్ఎస్ విప్ ఒరిజినల్ కాగితం ఆర్డీవోకు అందజేయడం జరిగిందని, కాంగ్రెస్ వాళ్ల కొమ్ముకాచేందుకే జిరాక్స్ కాగితం అందినట్లు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మాట వినాల్సిందే తప్ప, ఇలా తప్పుడు ఆరోపణలతో భుజస్కాందాలపై వేసుకొని ఇలాంటి అబద్ధాలు ఆడకూడదని [...]
Filed under: వార్తలు | Tagged: కరీంనగర్ | Leave a Comment »




