ఐదవ కాంటూరు వరకు కొల్లేరు అభివృద్ధికి ప్రణాళిక

ఏలూరు: పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాల పరిధిలో గల కొల్లేరు మరోసారి వార్తల్లోకెక్కింది. గతంలో ఆనాటిముఖ్యమంత్రి డా వైఎస్‌ రాజశేఖరరెడ్డి సారధ్యంలో కొల్లేరు అభయారణ్య పరిధిని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు వరకు తగ్గించాలని కోరుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అయితే ఆ ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించినట్లు విదితమవుతోంది. రాజధానిలో కొల్లేరు సరస్సుపై ముఖ్యమంత్రి రోశయ్య సమక్షంలో సమీక్షా సమావేశం జరిగింది. అనంతరం రాష్ట్ర అటవీ శాఖామంత్రి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కొల్లేరు [...]

సాగర్‌ నీటిని పంటలకు విడుదల చేయాలి: కోడెల

వినుకొండ (గుంటూరు): వినుకొండ ప్రాంత పరిధిలోని సుమారు 8లక్షల ఎకరాల భూమికి నాగర్జున సాగర్‌ జలాలను విడుదల చేయాలని మాజీ మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం నర్సారావుపేట టిడిపి కార్యాలయంలో జరిగిన టెలికాన్పరెన్సులో ఆయన మాట్లాడుతూ, తమది రైతు ప్రభుత్వమని చెపుకుంటున్న ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, ఖరీఫ్‌ ముగుస్తున్న నీటిని విడుదల చేయలేకపోవడం శోచనీయమని అన్నారు. 2003 -04 టిడిపి ప్రభుత్వం, సాగర్‌ రిజర్వాయర్‌లో నీటి పరిమానం అశించిన విధంగా లేకపోయిన సాగునీటిని [...]

136 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

ఏలూరు: కృష్ణా జిల్లానుండి, తూర్పుగోదావరి జిల్లాకు ఆక్రమంగా రవాణా అవుతున్న 136 క్వింటాళ్ల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు గురువారం ఏలూరులో పట్టుకున్నారు. బియ్యం విలువ 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద మంజూరైన ఈ బియ్యాన్ని లారీలో కృష్ణా జిల్లా విస్సన్నపేట నుంచి రవాణా చేస్తున్నారు. సమాచారం అందున్న జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధికారి కె. రంగాకుమారి సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఏలూరు బైపాస్‌ రోడ్డులో లారీని [...]

కరవు వాత – ధరల మోత

ఏలూరు: జిల్లాలో ఒక వైపున కరవు పట్టిపీడిస్తుండగా మరోవైపున రోజురోజుకూ ఆకాశానికి అంటుతున్న ధరలతో సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికీ అరకొరగా వర్షాలు పడుతున్నప్పటికీ, మెట్ట ప్రాంతంలో ఖరీఫ్‌కు ఎటువంటి ప్రయోజనం లేదని, ఇదే వర్షాలు పది రోజుల క్రితం వచ్చి ఉంటే కాస్త ప్రయోజనం ఉండేదని రైతు నాయకులు పేర్కొంటున్నారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో, జిల్లాలోనూ సకాలంలో వర్షాలు పడి, పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ, ఈ [...]

కారువు కాటేసింది…

సత్తుపల్లి: డివిజన్‌లోని 50వేల ఎకరాల్లో తిండి గింజలు పండుతున్నా యి. ప్రధాన జలాశయాలైన పెద్దవాగు, లంకాసాగర్‌, ఎన్‌ ఎస్‌పి, రాథోని, బేతుపల్లి ప్రాజెక్టుల కింద 30వేల ఎకరా లలో వరి వేయాల్సి ఉంది.ఇందుకు గానూ జూన్‌ నెలాఖరు లేదా జులై మొదటి వారంలో దాదాపు నాట్లు పూర్తి కావాలి. అందుకు జూన్‌ మొదటి వారంలోనే నారుమడులు సిద్ధం చేసుకొని నాట్ల కోసం దుక్కులు పూర్తి చేసుకుంటారు రైతు లు. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితులు లేవు, [...]

కరవు ప్రత్యేక అధికారిగా రఫత్‌ ఆలీ

గుంటూరు: జిల్లాలో కరవు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రత్యేకాధికారిగా రాష్ర్ట సర్వశిక్ష అభయాన్‌ కమిషనర్‌ రఫత్‌ ఆలీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. త్వరలో ఆయన జిల్లాకు రానున్నారు. జిల్లాలో పంటల పరిస్థితి, పశుగ్రాసం, ఉపాధి హామీ పధకాలను సమీక్షిస్తారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు క్రమంగా తగ్గి విస్తారంగా వర్షాలు కురవడంవల్ల రైతులు పెద్ద ఎత్తున సేద్యంపై దృష్టిసారించారు. ఇప్పటి వరకు డెల్టాలో 2 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. అలాగే మెట్ట ప్రాంతంలో రెండు లక్షల [...]

Follow

Get every new post delivered to your Inbox.