ఆదిలాబాద్: అక్టోబర్ 2,3 తేదీలలో అనంతపురంలో మానవహక్కుల వేదిక 3వరాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బాలగోపాల్ తెలిపారు. ఆహారభద్రత, ఆర్థికమాంద్యం బడుగుదేశాల జీవనంపై ప్రభావం శ్రీలంక తమిళలుల భద్రత అనే అంశాలపై ఈ సభలో చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.సభకు రాష్ట్రంలోని 20జిల్లాల నుండి సంఘం కార్యవర్గ సభ్యులు, అభిమానులు పాల్గొంటారని ఆయన వివరించారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో వివిధ వ్యాధులతో మృతిచెందుతున్నా సహాయం అందడం లేదని ఆయన ఆరోపించారు. ఓపెన్కాస్ట్ సింగరేణిలో భూములు కోల్పోయిన [...]
Filed under: వార్తలు | Tagged: ఆదిలాబాద్ | Leave a Comment »




