అనంతపురం: తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో ఈత వనాలు కనుమరుగు అవుతుండడం అందరికి తెలిసిందే. అయితే ఇంతవరకు పెరిగిన కొద్ది చెట్లల్లో వస్తున్న ప్రకృతి ల్లును వ్యాపారస్తులు మిశ్రమ రసాయనాలతో కల్లును తయారు చేసి ఇష్టారాజ్యంగా అమ్ముతూ లక్షలాది రుపా యలు ఆర్జిస్తున్నారు. ఈ తతంగం అంతా ఎకై్సజ్ పోలీసుల కళ్ళముందే జరుగుతున్నా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు, బొమ్మనహాళ్, రాయదుర్గం, గుమ్మఘట్ట, డి.హిరేహాళ్ మండలాల్లో వ్యాపారస్తులు కల్తీకల్లును తయారుచేసి అమ్ముతున్నారు. ఇటీవలె ప్రభుత్వం [...]
Filed under: వార్తలు | Tagged: అనంతపురం, ఈత వనాలు, జిల్లా, తీవ్ర వర్షాభావ పరిస్థితులు | Leave a Comment »




