ముంబై: ఢిల్లీలోని మాయాపురి ప్రాంతంలో తుక్కు విక్రయించే డీలర్లు రేడియోషన్ బారిన పడిన పరిణామం నేపథ్యంలో తీవ్ర రేడియేషన్ ప్రభావం (ఎక్కువ పరిణామంలో) వల్ల సంభవించే భౌతిక లక్షణాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, వెంటనే సంబంధిత అధికార్లు, అంటే పోలీసులకు తెలియజేయాలని బార్క్ నిపుణులు సూచించారు. ”తీవ్రమైన (అత్యధిక) రేడియేషన్ ప్రభావం వల్ల రేడియేషన్ గాయాలు, జుట్టు రాలిపోవడం, అనారోగ్యానికి గురికావడం, వాంతులు చేసుకోవడం అనే లక్షణాలు కనిపిస్తాయి. అనారోగ్యం, వాంతులనేవి ఆందోళన వంటి ఇతర కారణాల [...]
Filed under: వార్తలు | Tagged: అంతర్జాతీయం, జాతీయం, ప్రజలు, ప్రభావం, ప్రభుత్వం, బాధితులు, బార్క్, రాష్ట్రీయం, రేడియేషన్ | Leave a Comment »




