టిఆర్‌ఎస్‌ గెలుపుపై హర్షం సీమాంధ్రుల హర్షం

కర్నూలు: శుక్రవారం తెలంగాణ ప్రాంతాల్లో ఉప ఎన్నికల్లో వెలువడిన ఫలితాల మేరకు కేంద్ర కాంగ్రెస్‌ అధినేతల నాయకులలో మార్పు రావాలని రాయలసీమ తెలంగాణ ఉత్తరాంధ్ర వ్యవస్దాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్త అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఉదయం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఆయన తెలుపుతూ రాజీనామాలు చేసిన వారే తిరిగి గెలుపొందడం తెలంగాణా ప్రజల విజయం అని, కాబట్ట అభివృద్ది పై దృష్టి పెట్టక పోవడమే వల్లే ఉప ఎన్నికల ఫలితాలను తెలంగాణాపై రిఫరెండంగా భావించాలని ఆయన అన్నారు. [...]

భక్తులకు సదుపాయాల్లో నిమగ్నం

ఎమ్మిగనూరు: ఆగష్టు 1,2 తేదిల్లో జరుగబోయే ఉరుకుంద స్వామి ఉత్సవాలకు ఆలయ సిబ్బంది రంగం సిద్దం చేస్తున్నారు. క్రమంగా పెరిగిపోతున్న భక్తులను దృష్టిలో పెట్టుకుని సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో వెలసిన ఉరుకుంద స్వామిని దర్శించుకుని దండాలు పెడితే వరాలు నెరవేరుతాయన్న ప్రచారం ఈనాటికి సాగుతుంది. ఇక్కడకి ప్రతి ఏడాది భక్తుల సంఖ్య నానాటికి పెరిగిపోతున్నది. కొలిచేవారికి కొంగుబంగారమై ప్రతి శ్రావణమాసంలో జరిగే ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు [...]

శత్రువుల నుంచి కాపాడిన రాయులు!

కర్నూలు: దక్షిణ భారత దేశాన్ని శత్రురాజుల కన్నెత్తు చూడకుండా కాపాడిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలని, ఆయనను స్పూర్తిగా తీసుకుని రాయల ఘన కీర్తిని రాబోయే భావి తరాలకు చాటి చెప్పాల్సిన అవసరం ఉందని, జిల్లా పౌరసంబంధాలశాఖాధికారి పి. తిమ్మప్ప విద్యార్దులకు పిలిపునిచ్చారు. శ్రీకృష్ణ దేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ది మహోత్సవాలను పురష్కరించుకుని కెవిఆర్‌ కళాశాల అసెంబ్లీ హాలులో చరిత్ర, తెలుగు, లైబ్రరీ, జెకెసి లెక్చరర్లు, విద్యార్దుల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో, బుక్‌, స్లైడ్స్‌, ఎగ్జిబిషన్‌ను జ్యోతి [...]

మావోయిస్టుల ఏరివేతలో గ్రేహౌండ్స్‌ దళాలు

కర్నూలు: అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేయడం సర్వసాధారణం. రోశయ్య ప్రభుత్వం వచ్చాక కూడా మావోయిస్టులపై పోలీసుల గురి తప్పడం లేదు. పోలీసుల పై పగ తీర్చుకునేందుకు మావోయిస్టులు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఉంది. గ్రీన్‌హంట్‌లో భాగంగా మావోయిస్టులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు మావోయిస్టులు పగ తీర్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో దేశాన్ని పరిరక్షణలో ఉండే నిరంతరం పోరాడే జవాన్లను కూడా మావోయిస్టులు మట్టుపెట్టారు. దీంతో కేంద్రం కూడా తీవ్రంగా పరిగణించిన విషయం పాఠకులకు [...]

సమస్యలు ఉంటే తీసుకుని రండి

ఆదోని: ఏమైన సమస్యలుంటే తమ దృష్టికి తీసుకుని రావాలని, తప్పకుండా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని శాసనసభ్యులు మీనాక్షినాయుడు స్పష్టం చేశారు. పురుపాలక సంఘం పరిధిలో మరో రెండు ఉన్నత పాఠశాలలు మంజూరు అయ్యాయి. అందుకు గాను ఆయనను ఎస్టిటు పట్టణ అధ్యక్షులు కార్యదర్శులు ప్రసాద్‌, లోక్‌నాయక్‌ లు కలిసి ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా కేవలం రెండు మాత్రమే పాఠశాలలు ఉండటంతో చాలా మంది విద్యార్దులు చదువులకు దూరంగా ఉండే [...]

శ్రీకృష్ణదేవరాయలపై పుస్తక ప్రదర్శన

కర్నూలు: శ్రీకృష్ణ దేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కర్నూలు కేంద్ర గ్రంథాలయ ఆవరణంలో పుస్తక ప్రదర్శనతో పాటు స్టాంపులు, నాణేలు, కరెన్సీ ఎగ్జిబిషన్‌ను నిర్వహించాలనే ఆలోచన ఉందని సమాచార పౌరసంబంధాల శాఖాధికారి తిమ్మప్ప తెలిపారు. ఎగ్జిబిషన్‌లో తాము సేకరించిన స్టాంపులు, నాణేలు, కరెన్సీని ప్రదర్శించడానికి ఉత్సాహం చూపే ఔత్సాహికులు జిల్లా పౌరసంబంధాల శాఖాధికారి, కలెక్టరేట్‌, సమాచార భవన్‌ కర్నూలు వారిని సంప్రదించవచ్చునని ఆయన తెలిపారు. డిపిఆర్వో సెల్‌ నెంబరు 9949351635లో కూడ సంప్రదించవచ్చునని ఆయన [...]

డాన్‌శీనుపై అచ్చిరెడ్డి భారీ ఆశలు

రవితేజ తాజా చిత్రం డాన్ శీనుపై నిర్మాతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. రవితేజ, శ్రీయ జోడీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో దర్శకుడు గోపీచంద్ కూడా ఉన్నారు. ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ పతాకంపై కె.అచ్చిరెడ్డి సమర్పణలో వెంకట్‌ నిర్మా తగా రూపొందిన డాన్‌ శీను చిత్రీకరణ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. గోపీచంద్‌ మలినేని ఈ చిత్రం తో దర్శకునిగా పరిచయ మవుతున్నారు. రవితేజ-శ్రీయ జంటగా నటిస్తున్నారు. శ్రీహరి ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్‌ నటుడు మహేష్‌ మంజ్రేకర్‌ [...]

సీమ మర్యాదలు తనకు తెలసు

కర్నూలు: సీమలో సినీతారలు రావాలంటే గతంలో చాలా ఇబ్బందులు పడే వారు. సీమలో పర్యాటన అంటే వామ్మో! అంటూ చాలా మంది తారలు వచ్చే వారు కాదు. సీమ ప్రాంతంలో వచ్చిన మార్పు కారణ్‌గా చాలా మంది తారలు సీమలో పర్యటించేందుకు ఇష్టపడుతున్నారు. ప్రముఖ హిరోలు కూడా కర్నూలుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వీరితో పాటు హిరోయిన్లు కూడా.ఇటీవల మర్యాద రామన్న చిత్రం విజయవంతం కావడంతో మర్యాదరామన్న యూనిట్‌ సభ్యులకు కర్నూలు , నంద్యాల ప్రజలు ఘనంగా [...]

ఉత్తమ ఫోటో గ్రఫీ పోటీలు

కర్నూలు: అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 19వ తేది రాష్ట్ర స్దాయి ఫోటో గ్రఫీ నిర్వహిస్తున్నట్లు సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్‌ సి. పార్దసారధి ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలలో పాల్గోనే వారు ఈ నెల 31వ తేదిలోగా 8 ఇన్‌టూ 12 , 10 ఇన్‌టూ 12 సైజు గల మూడు కలర్‌ ఫోటోలను మాత్రమే సంబంధిత సబ్జేక్టుపై పంపాలన్నారు. మొదటి విభాగం కింద ఆరోగ్యశ్రీ, గ్రామీణ ఉపాధి, రైతేరాజు, రెండవ విభాగం [...]

గ్రూప్‌-4 ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

కడప: గ్రూప్‌-4 ఉద్యోగాలకు ఉచిత శిక్షణకు వెనకబడిన తరగతుల (బిసి, ఎస్సీ, ఎస్టీ) అభ్యర్దుల నుండి ఎపి స్టడి సర్కిల్‌ ఫర్‌ బి.సీస్‌ కడప వారు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. గతంలో వెలువడిన గ్రూప్‌-4 నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసి రిసిప్ట్‌ కలిగి ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులు. శిక్షణ కాలం రెండు నెలలు. శిక్షణ కాలంలో స్టైఫండ్‌ నెలకు రూ.750/-, స్టడీ మెటీరియల్‌కు ప్రతి విద్యార్థికి రూ.800/- ఇవ్వడం జరుగుతుందని, మొత్తం సీట్ల సంఖ్య 50(బిసి-33,ఎస్సీ-10,ఎస్టీ-7) ఉన్నట్లుగా తెలిపారు. [...]

Follow

Get every new post delivered to your Inbox.