యువతలో ఆత్మవిశ్వాసం: కరీంనగర్ కలెక్టర్

కరీంనగర్: యువత ధృడ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తె అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని జిల్లా కలెక్టర్‌ జి.డి. అరుణ అన్నారు. సోమవారం స్థానిక స్వశక్తి కాలేజిలో డిఆర్‌ .డి.ఏ, ఐ.కె.పి. ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ మార్కేటింగ్‌ మిషన్‌ ద్వారా సిరిసిల్ల టెక్స్‌ టైల్స్‌ జూకీ సేంటర్‌ లో శిక్షణ పొందిన విద్యార్థులతో కలెక్టర్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న 15 మంది విద్యార్థులకు హైదరాబాద్‌ లోని శశి ఎక్స్‌పర్టు కంపెనీలో [...]

టాటా సొంతవ్యాపారానికి వీసా

‘మమ్మల్ని, టాటా గ్రూప్‌ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు?’ తన ఎదురుగా ఉన్న వ్యక్తిని ప్రశ్నించారు టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా. ‘నీకేం కావాలి, డబ్బు కావాలా, హోదా కావాలా, భత్యాల పెంపు కావాలా… దేని గురించి ఆలోచిస్తున్నావు… నీ నిర్ణయాన్ని మార్చుకోలేవా?’ అంటూ అడిగారు. అందుకు ఆ వ్యక్తి చెప్పిన సమాధానం ‘నేనిక సొంతంగా బతకదలి చాను’. ఈ సంఘటన జరిగింది 1994లో. ఇలా బదులిచ్చిన వ్యక్తి ఓ అసామాన్యుడు. ఆయనే నేటి వీసా గ్రూప్‌ [...]

వరంగల్‌లో శతరూపం ప్రదర్శన

వరంగల్: శతరూప కార్యక్రమాలలో భాగంగా జూన్‌ నెల 1 వ తేదీన మేదక్‌ జిల్లా కళాకారులు తమ ప్రదర్శనలను ఇవ్వనున్నారు. ఈ నెల 26 నుండి స్థానిక నేరేళ్ల వేణు మాధవ్‌ ప్రాంగణంలో జరుగుతున్న శతరూప కార్యక్రమాలలో మంగళవారం నాడు మేదక్‌కు చెందిన వివిధ కళారూపాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. వీటిలో భాగంగా మేదక్‌ జిల్లా, మం. సంగారెడ్డి పొల్లారెడ్డి గ్రామంనకు చెందిన డి.పూజ బృందంచే కూచిపూడి డ్యాన్స్‌, మం. సిద్దిపేట గ్రా. పొన్నాలనుండి పి. థనుజయ్య ఆధ్వర్యంలో [...]

చిన్న మొత్తాల పొదుపులో లక్ష్య సాధన

వరంగల్: 2009-2010 సంవత్సరానికి చిన్న మొత్తాల పొదుపులో వరంగల్‌ జిల్లాకు రూ.350 కోట్లు లక్ష్యాంగా నిర్థేశించగా లక్ష్యాన్ని మించి 513 కోట్ల రూపాయలు పొదుపు చేయించడం జరిగిందని ప్రత్యేకతహసిల్థార్‌ ఎన్‌.ఎస్‌.ఎస్‌. హెచ్‌.కె. ఫహిం అహ్మద్‌ సిద్థిఖ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 820 మంది ఎన్‌.ఎస్‌.ఎస్‌. ఎజెంట్లు పని చేస్తున్నట్లు అందులో ఎస్‌.ఎ.ఎస్‌. 315 మంది ఎంపికెబివై 488 మంది మరియు ఇపిఎఫ్‌ 15 మంది తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా [...]

‘గోలీమార్‌’‌తో ఘన స్వాగతం: రోజా

‘శంభో శివ శంభో’ చిత్రంతో రీ-ఎంట్రీ ఇచ్చిన నాకు ‘గోలీమార్‌’ చిత్రం ఘన స్వాగతం పలికింది. నేను ‘శంభోశివశంభో’ చిత్రంలో పవర్‌ఫుల్‌ పొలిటీషియన్‌గా చేసాను కాబట్టే.. ఈ చిత్రంలో ప్రియమణి మదర్‌ క్యారక్టర్‌కు నేనయితే బాగుంటుందని పూరి జగన్నాధ్‌కు అనిపించింది. అందుకే మా నిర్మాత బెల్లంకొండ సురేష్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’ అంటున్నారు ప్రముఖ నటి రోజా. ‘గోలీమార్‌’లో ప్రియమణి తల్లి క్యారక్టర్‌ అంటె తొలుత సందేహించాను. అయితే ఆ క్యారక్టర్‌లోని పవర్‌ గమనించాక ఆనందంగా అంగీకరించాను. [...]

ముఖ్యమంత్రికి సమర్పించిన వినతులు

అనంతపురం: జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్రముఖ్యమంత్రి కె .రోశయ్యకు స్థానిక పోలీసు గెస్టు హౌస్‌ లో సోమవారం మధ్యాహ్నం పలువురు కలిసి వినతి పత్రాలు సమర్పించారు . 1. జిల్లాలో శ్రీకృష్ణదేవరాయాల పంచశతాబ్ది ఉత్సవాలను వెంటనే నిర్వహించాలని, 2009-10 సంవత్సరానికి రైతులకు భీమా వెంటనే ఇవ్వాలని, పెనుకొండ కాళేశ్వరస్వామి ఆక్రమించిన దేవదాయ స్థలాలపై విచారణ చేసి చర్యలు గైకొనాలని బి జె పి జిల్లా అధ్యక్షులు ఎస్‌ .విష్ణువర్థనరెడ్డి, జనరల్‌ సెక్రటరీలు లలిత్‌ కుమార్‌ , అంకాల్‌ [...]

ముఖ్యమంత్రికి సమర్పించిన వినతులు

అనంతపురం: జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్రముఖ్యమంత్రి కె .రోశయ్యకు స్థానిక పోలీసు గెస్టు హౌస్‌ లో సోమవారం మధ్యాహ్నం పలువురు కలిసి వినతి పత్రాలు సమర్పించారు . 1. జిల్లాలో శ్రీకృష్ణదేవరాయాల పంచశతాబ్ది ఉత్సవాలను వెంటనే నిర్వహించాలని, 2009-10 సంవత్సరానికి రైతులకు భీమా వెంటనే ఇవ్వాలని, పెనుకొండ కాళేశ్వరస్వామి ఆక్రమించిన దేవదాయ స్థలాలపై విచారణ చేసి చర్యలు గైకొనాలని బి జె పి జిల్లా అధ్యక్షులు ఎస్‌ .విష్ణువర్థనరెడ్డి, జనరల్‌ సెక్రటరీలు లలిత్‌ కుమార్‌ , అంకాల్‌ [...]

పురపాలక సంఘంలో ఎస్‌.హెచ్‌.జిలు – 1324

శ్రీకాకుళం: పట్టణంలో 1324 స్వయం సహాయక పొదుపు సంఘాలు, 47 ఫెడరేషలు ఉన్నాయని చెప్పారు. 1200 గ్రూపులు పావలా వడ్డీ 30ద రూ.42లక్షలు పొందమన్నారు. 1250 గ్రూపులకు బ్యాంకు లింకేజిగా రూ.18 కోట్లు రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎస్‌.హెచ్‌.జి.ఆర్‌.వై పథకంలో 170మంది లబ్దిదారులకు రూ.8.50లక్షలు అందజేసామన్నారు. ఎస్‌.సి కార్పోరేషన్‌ ద్వారా 103 మంది కి ఒక్కొక్కరికి రూ.60వేలు విలువగల యూనిట్లను అందజెసామని చెప్పారు. బి.సి కార్పోరేషన్‌ ద్వారా 40మంది యూనిట్లు పంపణాచేసామని చెప్పారు. జనశ్రీ భీమాయోజన [...]

మురళీ దంపతులే రెచ్చగొట్టారు: కేసీఆర్‌

వరంగల్‌: మహబూబాబాద్‌ ఘటన జరగడానికి కొండా మురళీ దంపతులే కారణమని, వారు రెచ్చగొట్టినందుకే అక్కడ హింస చోటుచేసుకుందని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆరోపించారు. మహబూబాబాద్‌ ఘటనలో గాయపడ్డ బాధితులను వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో కేసీఆర్‌ సోమవారం సాయంత్రం పరామర్శించారు. ఉదయం 11 గంటల వరకు ప్రశాంతంగా ఉన్న వాతావారణం కొండా సురేఖ, ఆమె భర్త మురళి తన అనచరులతో మహబూబాబాద్‌లో ప్రశేశించగానే వాయిలెన్స్‌ మొదలైందని కేసీఆర్‌ చెప్పారు. ఈ విషయం టీవీ ఛానళ్ల విజువల్స్‌ చూస్తే అర్థమవుతుందని [...]

2005 నుండి 2010 వరకు అభివృద్దిపనులు

శ్రీకాకుళం: పురపాలక సంఘం పరిధిలో 2005 – 2010 వరకు, సి.సి.ఎ గ్రాంటు – రూ.72లకు ఎ.పి.యు.ఎస్‌.పి.పధకంలో -రూ.3.00కోట్లు, ఐ.డి.ఎస్‌.యం .టి. క్రింద – రూ.3.56కోట్లు, వరద నిధులు – రూ.6.40కోట్లు, యస్‌.ఎస్‌.డి.పి నిదులు – రూ.24లక్షలు, యు.ఐ.డి.ఎస్‌.ఎస్‌.యం .టి – రూ.22కోట్లు, 12వ అర్దిక సంఘం నిధులు – రూ.2.90కోట్లు, కమ్యూనిటీ టాయ్‌ లెట్స్‌ – రూ.20లక్షలు, పార్కులు ప్లే గ్రౌండ్‌ – రూ.40లక్షలు, ప్లడ్‌ గాంటులతో 7పాఠశాలలకు రూ.375 లక్షలు, బిల్డింగ్‌ గ్రాంట్‌ – [...]

Follow

Get every new post delivered to your Inbox.