హైదరాబాద్: పంజాగుట్టలోని హైదరాబాద్ సెంట్రల్ షాపింగ్మాల్ను మంగళవారం జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. రూ. 2 కోట్ల బకాయిలు చెల్లించనందుకు దుకాణాలు, పీవీఆర్ సినిమా థియేటర్ను సైతం సీజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పలుమార్లు నోటీసులు ఇచ్చిన సెంట్రల్ యాజమాన్యం స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు.
Filed under: వార్తలు




