హైదరాబాద్: పర్యాటక రంగంపై ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రోశయ్య సమీక్షించారు. రాష్ట్రంలో కొత్త పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఉద్యోగాలు సృష్టించాలని సీఎం అధికారులను ఆదేశించారు. దేశంలోని వివిధ నగరాలతో పాటు విదేశాల్లో రాష్ట్ర పర్యాటక రంగంపై ప్రదర్శనలకు అనుమతిచ్చారు. జిల్లాల్లోని ఆర్అండ్బీ విశ్రాంతి గృహాలను బడ్జెట్ హోటళ్లుగా మార్చే అంళాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రపంచ పర్యాటక చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా భవిష్యత్లో 1500కోట్ల పెట్టుబడులు సమీకరించాలని ముఖ్యమంత్రి [...]
Filed under: వార్తలు | Leave a Comment »




