గడ్చిరోలి : మావోయిస్టులు మరోసారి అలజడి సృష్టించారు. తాజాగా మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లా ఆలపల్లి అటవీ ప్రాంతంలోని కస్రా ఫారెస్ట్ డిపోకు ఆదివారం తెల్లవారుజామున మావోలు నిప్పంటించారు. ఈ ఘటనలో కోటి రూపాయలు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది.
Filed under: వార్తలు | Leave a Comment »




