రెబ్బెన: రోజురోజుకూ మావోయిస్టులు తమ ఉనికికోసం దానిని నిలదొక్కుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బెల్లంపల్లి అడిషనల్ ఎస్పి రమేష్బాబు అన్నారు. సింగరేణి బెల్లంపల్లి ఏరియాలోని డోర్లి ఓపెన్కాస్టులో మావోయిస్టులు వాహనాలను ద్వంసం చేసిన విషయంపై స్పందించిన ఆయన రెబ్బెన మండలం గోలేటి జిఎం కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలో గత ఆగస్టు మాసం నుంచి చత్తీస్ఘడ్ నుంచి మావోలు వచ్చి సంచరించడం జరుగుతుందన్నారు. మంగి, ఇంద్రవెల్లి ఏరియాల్లో తిరుగుతున్నట్లు సమాచారం. డిసెంబర్ 2 నుంచి 8 వరకు [...]
Filed under: వార్తలు | 2 Comments »




