హైదరాబాద్: రబీ సీజన్లో రైతుకు కావాల్సిన ప్రతి విత్తనాన్ని 50 శాతం సబ్సిడీతో ఇస్తామని వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. శనివారం సచివాలయంలో సిఎం రోశయ్య అధ్యక్షతన రబీ సీజన్పై సమీక్షా సమావేశం జరిగింది. రబీకి అవసరమైన విత్తనాల్లో ఐదు లక్షల క్వింటాళ్లు ఇప్పటికే పంపించామని, మరో 8 లక్షల క్వింటాళ్లు మండల కేంద్రాల్లో సిద్థంగా ఉంచామని రఘువీరా తెలిపారు. ఆహార భద్రత దృష్ట్యా రబీ వరి సాగు ఎక్కువగా చేయాల్సిందిగా రైతులకు సూచించారు. ఈ రబీ [...]
Filed under: వార్తలు | Leave a Comment »




