యాంకరేజ్‌ పోర్టు వ్యాపార అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే ద్వారంపుడి

కాకినాడ: కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో వ్యాపారాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని సిటి ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. స్థానిక సినిమారోడ్డులో కాకినాడ పోర్టు స్టీల్‌ బార్జ్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కార్యాలయాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోర్టు వ్యాపారాభివృద్ధితో పాటు కార్మికులు, యాజమాన్యం మధ్య సామరస్యానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దాదాపు 150 ఏళ్ళుగా దేశ విదేశాలకు సరుకు ఎగుమతి దిగుమతి చేస్తున్న పోర్టు చర్ర పడవుల నుంచి స్టీల్‌ బార్జీల [...]

తీరప్రాంతంలో మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటు

మచిలీపట్నం: కోస్తా తీర ప్రాంతంలో పటిష్ఠవంతంగా నిఘా ఏర్పాట్లు చేపట్టే చర్యలోభాగంగా కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతంలో కొత్తగా రెండు మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు మెరైన్‌ డిఐఇ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపినట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ రామకృష్ణయ్యతో కలిసి ఆయన మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించామని, భవన [...]

కాపురం చేశాక కులం అడ్డొచ్చింది

కాకినాడ: ప్రేమించి పెళ్ళి చేసుకొని ఓ బిడ్డకు జన్మనించాక కులం సాకుతో కాపురానికి నిరాకరించాడని ఓ యువతి మంగళవారం రాత్రి ఇంద్రపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చామర్లకోట మండలం వికెరాయపురం గ్రామానికి చెందిన ఓడిసెల అప్పారావు అదే కాలనీకి చెందిన ప్రశాంతి కుమారిని ప్రేమించాడు. వేర్వేరు కులాలకు చెందిన వీరిద్దరూ చేరువ కావడంతో ఆమె గర్భం దాల్చింది. వివాహానికి అప్పట్లో నిరాకరించడంతో కుమారి తల్లిదండ్రులు ఇంద్రపాలెం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు [...]

బీమా సొమ్ముకోసం కన్న బిడ్డచావునే కోరాడు

కాకినాడ: కట్నం కోసం కట్టుకున్న దానిని రాచి రంపాన పెట్టడమే కాక బీమా సొమ్ము కోసం కన్న బిడ్డకు వైద్యం చేయించకుండా చనిపోవడానికి కారకుడైన కటినాత్ముడి ఉదంతం ఇది. బాధితురాలు ఇస్రత్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బంగ్లాదేశ్‌లోని ఒక హసరీలో ఆక్వాకల్చర్‌ ఛీఫ్‌ టెక్నిషియన్‌గా పని చేస్తున్న రాజమండ్రికి చెందిన అన్వర్‌ అలీతో కాకినాడ ఇంద్రపాలానికి చెందిన జబ్బురుల్లా కుమార్తె ఇస్రత్‌కు 2005 డిసెంబర్‌ 4న వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నంగా 8 లక్షల [...]

బాణసంచా నిల్వలపై దాడులు.. ఇద్దరు అరెస్ట్‌

కాకినాడ: కాకినాడ స్థానిక పెద్దమార్కెట్‌లో ఆదివారం నలుగురిని బలిగొన్న పేలుడు నేపథ్యంలో బాణసంచా నిల్వలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సూర్యనారాయణపురానికి చెందిన పడాల నాగేశ్వరరావు, కె.గంగరాజు, జగన్నాథపురం ఎస్‌బిఐ బ్యాంకు సమీపంలోని ఓ షాపులో మందుగుండు సామాగ్రి నిల్వ చేశారన్న సమాచారంతో వన్‌టౌన్‌ ఎస్సై రామ్మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం దాడి చేసి వారిని అరెస్ట్‌ చేశారు. లక్ష రూపాయల విలువైన బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. కాగా పెద్ద పేలుడుకు కిరోసిన్‌ స్టౌ పేలి బాణ సంచా [...]

తెలుగుదేశం రాష్ట్ర కమిటీలో కృష్ణాజిల్లాకు అగ్రస్థానం

మచిలీపట్నం: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీరామారావు సొంత జిల్లా అయిన కృష్ణా జిల్లాకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీలో అగ్రస్థానం లభించింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన నూతన కమిటీలో జిల్లాకు చెందిన 12 మందికి చోటు లభించింది. తెలుగుదేశం పార్టీ పోలిట్‌ బ్యూరోలో కృష్ణా జిల్లాకు చెందిన నందమూరి హరికృష్ణతో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన ఉప్పులేటి కల్పనకు స్థానం లభించింది. నందమూరి హరికృష్ణ గతంలో కూడా [...]

జగన్‌ కోసం ఆందోళన ఉధృతం

నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ కుమారుడు జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్‌ రోజు రోజుకు ఉధృతమవుతోంది. జిల్లాలో నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు గానూ సర్వేపల్లి శాసన సభ్యుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డి తప్పించి మిగతా ఆనం రాంనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు జగన్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించారు. సర్వేపల్లి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి చనిపోయిన మొదటి రోజు నుంచే జగన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సంతాప [...]

జగన్‌ను సిఎం చేయాలంటూ పాదయాత్ర

సత్తెనపల్లి: వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి వారసుడిగా ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలంటూ ప్రత్తిపాడు మండలం పాత మల్లాయపాలెం నుంచి హైదరాబాద్‌ వరకు తలపెట్టిన పాదయాత్ర సత్తెనపల్లికి చేరింది. స్థానికశాసన సభ్యుడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాదయాత్ర సారథి తిప్పారెడ్డి, ఓబుల్‌రెడ్డి మాట్లాడారు. జగన్‌ను ముఖ్యమంత్రిగా నియమించకుంటే భవిష్యత్తులో కాంగ్రెస్‌కు ఇబ్బందులు తప్పవన్నారు. యాత్ర హైదరాబాద్‌ చేరేలోపు జగన్‌ ముఖ్యమంత్రి చేయకుంటే చైతన్యయాత్రగా మార్చి రాష్ట్రమంతటా [...]

జగన్‌ను సిఎం చేయాలంటూ పాదయాత్ర

సత్తెనపల్లి: వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి వారసుడిగా ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలంటూ ప్రత్తిపాడు మండలం పాత మల్లాయపాలెం నుంచి హైదరాబాద్‌ వరకు తలపెట్టిన పాదయాత్ర సత్తెనపల్లికి చేరింది. స్థానికశాసన సభ్యుడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాదయాత్ర సారథి తిప్పారెడ్డి, ఓబుల్‌రెడ్డి మాట్లాడారు. జగన్‌ను ముఖ్యమంత్రిగా నియమించకుంటే భవిష్యత్తులో కాంగ్రెస్‌కు ఇబ్బందులు తప్పవన్నారు. యాత్ర హైదరాబాద్‌ చేరేలోపు జగన్‌ ముఖ్యమంత్రి చేయకుంటే చైతన్యయాత్రగా మార్చి రాష్ట్రమంతటా [...]

జగన్‌ను సిఎం చేయాలంటూ పాదయాత్ర

సత్తెనపల్లి: వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి వారసుడిగా ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలంటూ ప్రత్తిపాడు మండలం పాత మల్లాయపాలెం నుంచి హైదరాబాద్‌ వరకు తలపెట్టిన పాదయాత్ర సత్తెనపల్లికి చేరింది. స్థానికశాసన సభ్యుడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాదయాత్ర సారథి తిప్పారెడ్డి, ఓబుల్‌రెడ్డి మాట్లాడారు. జగన్‌ను ముఖ్యమంత్రిగా నియమించకుంటే భవిష్యత్తులో కాంగ్రెస్‌కు ఇబ్బందులు తప్పవన్నారు. యాత్ర హైదరాబాద్‌ చేరేలోపు జగన్‌ ముఖ్యమంత్రి చేయకుంటే చైతన్యయాత్రగా మార్చి రాష్ట్రమంతటా [...]

Follow

Get every new post delivered to your Inbox.