నెల్లూరు: దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్రెడ్డి మరణానంతరం ఏర్పడ్డ రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. రాజశేఖర్ఖరరెడ్డి మరణించిన తరువాత జరిగిన చావులన్నీ బోగస్లని రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు ప్రకటించడాన్ని జిల్లా కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఆనం వివేకానందరెడ్డి బుధవారం పత్రికావిలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కనీస నైతిక విలువలు కూడా తెలియని హనుమంతరావు వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. హనుమంతరావును చంపుతామంటూ జగన్ వర్గీయులు బెదిరింపుకాల్స్ చేస్తున్నారన్న, వ్యాఖ్యలపై వివేకానందరెడ్డి [...]
Filed under: వార్తలు | Leave a Comment »




