విజయనగరం: నాయీబ్రాహ్మణ సహకార సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ క్షౌరవృత్తి దారుల సంఘం జిల్లా కమిటీ కార్యదర్శి టి.వి. దుర్గారావు సోమవారం ఉదయం కలెక్టరేట్ గ్రావెన్స్లో జి.రామనారాయణరెడ్డిని కలిసి కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల మందు ప్రభుత్వం క్షౌరవృత్థిదారుల పోరాట ఫలితంగా విడుదల చేసిన జోఓ 57ను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే ఆ జీఓలో పేర్కొన్న అంశాల వారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
Filed under: వార్తలు | Tagged: విజయనగరం | Leave a Comment »




