విజయవాడ: బి-ఫార్మసి విద్యార్థి ఆయేషామీర హత్యకేసు విచారణలో భాగంగా పాదముద్రల నిపుణులు, డిఎన్ఎ పరీక్షలు నిర్వహించిన అధికారులు సోమవారం కోర్టులో హాజరయ్యారు. సంఘటన స్థలంలో దొరికిన పాదముద్రలు ఈ కేసులోని నిందితుడైన సత్యంబాబు పాదముద్రలతో సరిపోయాయని నిపుణులు సాక్ష్యం ఇచ్చారు. అలాగే బిఎన్ఎ పరీక్షల్లో కూడా సత్యబాబు సంబంధించిన అంశాలే ఉన్నట్లు తెలిందని అధికారులు కోర్టులో వివరించారు. శాస్త్రీయ పద్ధతిలో పరీక్షలు నిర్వహించామని అన్ని సరిగానే ఉన్నాయని వారు నిందితుడి తరపు న్యాయ వాధి కె. రామ్మోహన్రావు [...]
Filed under: వార్తలు | Tagged: కృష్ణా, విజయవాడ | Leave a Comment »




