హైదరాబాద్: అవినీతి నిరోధక సంస్థ అధికారులకు మరో అవినీతి అధికారి చిక్కారు. ఏపీ వికలాంగుల కార్పొరేట్ సొసైటీ ఎండీ అమృతయ్య నివాసంపై ఈ రోజు ఏసీబీ దాడులు చేసింది. హబ్సీగూడలోని ఆయన ఇంటిపై అధికారుల దాడులు చేసి సోదాలు నిర్వహించారు. సుమారుగా రూ.2.50 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.
జులై 3, 2009...13:13
ఏసీబీకి చిక్కిన మరో అవినీతి చేప
Jump to Comments