జులై 2, 2009...15:38

ఆర్టీసీబస్సు, లారీఢీ: ఇద్దరి మృతి

Jump to Comments

జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, 30 మందికి గాయాలయ్యాయి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వద్ద ఆర్టీసీ బస్సు, లారీను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రత్యుత్తరమిమ్ము