జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, 30 మందికి గాయాలయ్యాయి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వద్ద ఆర్టీసీ బస్సు, లారీను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
జులై 2, 2009...15:38
ఆర్టీసీబస్సు, లారీఢీ: ఇద్దరి మృతి
Jump to Comments