హైదరాబాద్: డీఎస్పీ ఫలితాలు విడుదలయ్యాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఈ రోజు ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 52,675 పోస్టులకు గాను, 5,47,220 మంది పరీక్ష రాశారని అన్నారు. మొత్తం 93 తప్పుడు ప్రశ్నలకు గాను అర మార్కు కలుపుతున్నట్లు చెప్పారు. వచ్చే నెలాఖరులో నియామకాలు ఉండవచ్చు. ఈ ఫలితాలను www.suryaa.com, www.manabadi.com, www.schools9.com, deccanpost.com లో చూడవచ్చు.
Filed under: వార్తలు | Leave a Comment »




