నిజామాబాద్: రాష్ట్రంలో పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లు జరుపుతూ.. కాల్చి చంపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో హై కోర్టు వెలువర్చిన సంచలన తీర్పు పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. `ప్రతీ ఎన్కౌంటర్ సంఘటనకు సంబంధించి తప్పనిసరిగా పోలీసులపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలివ్వడం సరైన చర్యగా వివిధ పార్టీల నేతలు, విద్యావంతులు పేర్కొన్నారు. ఈ తీర్పు వల్ల బూటకపు ఎన్కౌంటర్లు తగ్గుముఖం పడ్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తోటి మనిషిని తీవ్రవాదం, తదితర నేరాల ముసుగులో కాల్చి [...]
ఫిబ్రవరి 2009 నుండి టపాలు
ఫిబ్రవరి 8, 2009
గుబాలిస్తున్న గంజాయి ఘాటు!
నర్సంపేట (వరంగల్): డివిజన్లోని వివిధ మండలాల్లోని సరిహద్దు గ్రామాల్లో గంజాయి పంట అక్రమంగా సాగవుతోంది. ఈ సాగు చాపకింద నీరులా ప్రతియేట విస్తరిస్తూనే ఉంది. తక్కువ పెట్టుబడులతో అధికలాభాలు పొందవచ్చనే ఉద్దేశంతో రైతులు పసుపు, కంది పంట, మిర్చిపంటలలో మిశ్రమ పంట గంజాయిని సాగు చేస్తున్నారు. దీన్ని నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని బాహాటంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. డివిజన్లోని దుగ్గొండి, చెన్నారావుపేట, గీసుకొండ, ఆత్మకూర్ గ్రామాల సరిహద్దు మండలాల్లో గంజాయి అక్రమంగా సాగవుతోంది. [...]
ఫిబ్రవరి 8, 2009
నీరు గారిన ‘ఉపాధి’ పథకం!
అనంతపురం: రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉపాధి హామీ పథకం నీరు గారిపోయిందని టిడిపి, సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులు పేర్కొన్నారు. స్థానిక వికె భవన్లో శనివారం ఉపాధి హామీ అమలు, ప్రభుత్వ వైకరిపై జరిగిన జిల్లా సదస్సులో ముఖ్య అథితులుగా టిడిపి జిల్లా అధ్యక్షులు ఉన్నం హనుమంతురాయ చౌదరి, సిపిఎం జిల్లా కార్యదర్శి ఓబుళకొండారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ , ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్, ప్రధాన కార్యదర్శి [...]
ఫిబ్రవరి 8, 2009
ఫ్యాక్షనిస్టుల ఇళ్లపై కన్ను!
అనంతపురం: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించడం అధికారులకు ఒక ఎత్తయితే అనంతపురం జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించడం మరో ఎత్తని చెప్పవ… చ్చు. 2004 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాని వివిధ నియోజకవర్గాల్లో రాజకీయ సంఘటనలకు సంబంధించిన జరిగిన ఘర్షణల వల్ల దాదాపు 180 కేసులు నమోదయ్యాయి. అయితే గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు పోలీసు అధికారులు ముందు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా చర్యలు [...]
ఫిబ్రవరి 8, 2009
పెళ్లిచేసుకోవాలని ఒకరు! భర్తకోసం మరొకరు!!
ఆదిలాబాద్: నాభర్తను నాకు దూరం చేయకండి అని మంచిర్యాలకు చెందిన చంద్రకళ తన భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి సిద్దపడింది. వివరాల్లోకి వెలితే నస్పూర్ కాలనీకి చెందిన లెక్కల శంకర్ కూతురు చంద్రకళ, మంచిర్యాలకు చెందిన నులిగొండ రాజయ్య కొడుకు మధుకర్కు గత సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి కాగా నాటి నుంచి నేటివరకు దంపతులు ఇద్దరు సవ్యంగా కాపురం చేయలేదని, పెళ్లి అయిన నాటి నుంచి అదనపు కట్నం కోసం తన భర్త తనను వేధిస్తున్నాడని బాధితురాలు [...]