కడెం: ఎస్సారెస్పీ నుంచి సదర్మాట్కు విడుదలైన నీటిని కేవలం ఆరుతడి పంటల సాగు కోసమే వినియోగించాలని ప్రాజెక్టు కమిటీ అధ్యక్షుడు, అధికారులు కోరినప్పటికీ ఆయకట్టుదారుల్లో అధికులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. కాలువ ద్వారా వస్తున్న నీటితో నారుమళ్లు పోసుకుని, వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. కడెం, ఖానాపూర్ మండలాల్లో ఒకరిని చూసి ఒకరు వరిసాగుకే మొగ్గుతున్నారు. నీరు వస్తుందో లేదోనని ఇన్ని రోజులు వేచి చూసిన రైతులు ఎస్సారెస్పీ నుంచి సదర్మాట్కు నీరు విడుదలవడంతో విత్తనాలు తెచ్చుకుని [...]
Filed under: వార్తలు | Leave a Comment »




