విశాఖపట్నం: పెను తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారి కర్నాటక, రాయలసీమలకు ఆనుకుని మారుమూల తమిళనాడులో కేంద్రీకతమై వుంది. ఇది వాయువ్య దిశగా పయనించి మరింత బలహీనపడుతుంది. ఇదే సమయంలో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, తెలంగాణాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. గడిచిన ఇరవై నాలుగు [...]
Filed under: వార్తలు | Leave a Comment »




