పాకిస్థాన్ మరోమారు అణు క్షిపణిని ప్రయోగించింది. హతాఫ్-9 పేరుతో తయారు చేసిన అణు సామర్థ్య క్షిపణిని మంగళవారం విజయవంతంగా ప్రయోగించినట్టు ఆ దేశ రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను సులభంగా చేధించే విధంగా దీన్ని రూపొందించారు. ఇది 60 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను సులభంగా చేధిస్తుంది... […]
ప్రజలచేత ఎన్నికకాని రాజకీయ నేతల చెప్పుచేతల్లో పార్లమెంట్ ఎప్పటికీ ఉండదని పాకిస్థాన్ ప్రధాన మంత్రి యూసుఫ్ రజా గిలానీ అన్నారు. తమ రాజకీయ ప్రత్యర్థులైన పిఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్, పాక్ టెహ్రిక్ ఈ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ఖాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాప్రతినిధులు కాని కొంతమంది రాజకీయ నేతలు పాక్ పార్లమెం […]
తన అరెస్టు రాజకీయ కుట్ర అంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మండిపడ్డారు. జగన్ వ్యవహారంలో ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మకు సలహాలు ఇచ్చారు. చట్టం తమ చేతుల్లో ఉంటే మంత్రులను, అధికారులను... […]
అన్నా బృందానికి ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ ఓ విన్నపం చేసింది. ప్రధానిపై విమర్శలు చేసేందుకు వాడే పదజాలం ఎంపికలో జాగ్రత్త వహించాలని సలహా ఇచ్చింది. దేశ కీలక పదవులను అధిరోహించి ఉండే వారిని విమర్శించేందుకు వాడే పదజాలంలో జాగ్రత్త వహించాలని కోరింది. ప్రధానమంత్రిని ఓ శిఖండిగా అన్నా బృందం పోల్చిన విషయం తెల్సిందే... […]
బొగ్గు గనుల కేటాయింపుల్లో అన్నా హజారే బృందం సభ్యులు చేసిన అవినీతి ఆరోపణలపై దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తీవ్రంగా స్పందించారు. బొగ్గు గనుల కేటాయింపుల్లో అన్నా బృందం ఆరోపణలు బాధ్యతారాహితమని, అవినీతిని రుజువు చేస్తే ప్రజాజీవితం నుంచి తప్పుకుంటానని ప్రధాని స్పష్టం చేశారు. ఇంకా తప్పని తేలిస్తే శిక్షకు సిద్ధపడతా... […]
భారత టెస్టు జట్టు కెప్టెన్గా ధోనీని ఆదినుంచి వ్యతిరేకిస్తున్న మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ.. ఇక ఆ బాధ్యతల్ని గంభీర్కు అప్పగించడం మంచిదంటున్నాడు. ఐపీఎల్లో కోల్కతాను తొలిసారి విజేతగా నిలపడం ద్వారా గంభీర్ తన నాయకత్వ పటిమను ప్రదర్శించాడని, టెస్టుల్లో ఆటగాడిగా రాణించలేని ధోనీని వన్డే, టి-20లకు పరిమితం చేసి సంప్రదాయ ఫార్మాట్కు... […]
హిందూ-ముస్లింల మధ్య విబేధాలు సృష్టించింది కాంగ్రెస్ పార్టీనేనని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నరేంద్ర మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు ముందు దేశంలో హిందూ-ముస్లింల మధ్య మతపరమైన విభేదాలు లేనేలేవని, కానీ కాంగ్రెస్ ఏర్పాటైన తర్వాత విభేదాలు సృష్టించిందని వ్యాఖ్యానించారు.... […]
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం (సిఈసి) నోటీసులు జారీ చేసింది. ఒక్కొక్కరు పది ఓట్లు వేయండంటూ మే 18న అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు గాను ఈసి ఈ నోటీసు ఇచ్చింది. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఈసి తీవ్రంగా పరిగణించింది.... […]
రాష్ట్రానికి చెందిన మౌలిక వసతుల రంగ సంస్థ జీవీకేకు చెందిన రూ. 55 వేల కోట్ల (10 బిలియన్ డాలర్లు) విలువైన అస్ట్రేలియన్ బొగ్గు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించినట్లు తెలిపింది. గలిలీ బేసిన్లో ఉన్న ఆల్ఫా ప్రాజెక్టు అస్ట్రేలియాలోని అతిపెద్ద బొగ్గు గనుల్లో ఒకటి. ఈ ప్రాజెక్టు ఆస్ట్రేలియాకు చెందిన హాంకాక్ కోల్ చేతిలో ఉంది... […]
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ కోల్ ఇండియా లాభాలు నాలుగో త్రైమాసికంలో 4.9 శాతం పతనమై రూ. 4013 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఉద్యోగుల జీతాలు, వారికి ప్రత్యేక రాయితీలు ప్రకటించడం వల్లనే లాభాలు తగ్గాయని సంస్థ అంటోంది. 2010-11 నాలుగో త్రైమాసికంలో సంస్థ నికర లాభం ...న […]